ఐదేళ్ళ వీసా కోసం 6000 మంది ఇన్వెస్టర్స్ దరఖాస్తు
- May 15, 2019యూ.ఏ.ఈ:ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసిఎ), లాగ్ టెర్మ్ రెసిడెన్సీ అప్లికేషన్స్కి సంబంధించి ప్రకటన విడుదలైన తొలివారంలోనే 6,000 మంది ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ నుంచి అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొంది. ఐసిఎ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పొంపొందించేందుకు ఈ లాంగ్ టెర్మ్ వీసా ప్రక్రియకు క్యాబినెట్ ఆమోదం లభించడంతో ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించిన విషయం విదితమే. రెసిడెన్సీ వీసాలను జారీ చేసే ప్రక్రియకు ఇన్ఛార్జిగా ఫెడరల& అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు