మిధానీలో ఉద్యోగాలు..
- May 18, 2019హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాల్పి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 15
కంపెనీ సెక్రటరీ: 01 హెచ్ఆర్: 01 ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్: 01 క్యూసీఎల్: 05 మెటీరియల్స్ మేనేజ్మెంట్: 02 హీట్ ట్రీట్మెంట్: 01
మెథడ్స్ అండ్ పీఏజీ: 03 ఐటీ నెట్వర్క్స్ అడ్మినిస్ట్రేషన్: 01
అర్హతలు: పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు తప్పించి మిగతా పోస్టులన్నింటికి సంబంధిత విభాగంలో నిర్ణీత అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 08.05.2019 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 35 సంవత్సరాలు, మిగిలిన పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
జీతభత్యాలు: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.50,000, ఇతర పోస్టులకు రూ.40,000 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2019
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..