విజయవాడ లో మహర్షి విజయోత్సవం
- May 20, 2019మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా విజయోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె రాఘ వేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్ర బృందమంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.మహేష్ విజయాలు చూసి కృష్ణ గారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మహేష్ను తెరకు పరిచయం చేసి నందుకు నేనూ ఎంతో గర్విస్తున్నాను. ఈ చిత్రంలో రిషిగా మహేష్ ప్రయా ణం బాగుంది. రైతు బాగుండాలని చెప్పే అంశం ఆకట్టుకుంది. మే 9ని మహర్షి డేగా ప్రకటించాలి. అన్నారు. మహేష్ బాబు మాట్లా డుతూ.నేను స్టార్ హీరో అవుతానని తొలి చిత్రం అప్పు డే రాఘవేంద్రరావు గారు చెప్పారు. మంచి సినిమాతో నాకు కెరీర్ను ఇచ్చారాయాన. మహర్షి సినిమా చిత్రీకరణ ప్రారంభించినప్పుడే ఇది మరో పోకిరి అవుతుందని ఆశించాను. మంచి సినిమా చేస్తే అభిమానులు ఎంత సహకరిస్తారో నాకు తెలుసు. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. అని అన్నారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..