2 రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కేటాయింపుకి షేక్ మొహమ్మద్ ఆమోదం
- May 21, 2019సిటిజన్స్ కోసం రెండు రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కేటాయింపుకి దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆమోద ముద్ర వేశారు. మొత్తం ల్యాండ్ ప్లాట్స్ సంఖ్య 12,000. నాద్ అల్ షెబా మరియు వాడి అల్ అమార్దిలోని సిటిజన్స్కి వీటిని కేటాయిస్తారు. దుబాయ్ మునిసిపాలిటీకి ఈ కేటాయింపుల విషయమై తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు షేక్ మొహమ్మద్ తెలిపారు. అవసరమైనవారికి ఈ ప్లాట్స్ ఎంతో ఉపకరిస్తాయని, ఎమిరేటీ కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!