కాప్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష
- May 21, 2019కోర్ట్ ఆఫ్ కాస్సేషన్, కాప్ని హత్య చేసిన నిందితుడికి మరణ శిక్షను సమర్థించింది. 2017 జూన్ 18వ తేదీన దిరాజ్లో ఓ పోలీస్ని నిందితుడు హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఐఈడీని ఉపయోగించి నిందితుడు, కాప్ని హత్య చేశాడు. మొత్తం నలుగురు వ్యక్తులు పోలీస్ పెట్రోల్ వాహనాన్ని టార్గెట్ చేసినట్లు అధికారులు తేల్చారు. ఈ ఘనటలో అబ్దుల్సమాద్ అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు జీవిత శిక్షతోపాటు, 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో 2,301 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలనీ ఆదేశించింది న్యాయస్థానం. అలాగే బహ్రెయినీ పౌరసత్వం కూడా నిందితులకు రద్దయ్యింది.
తాజా వార్తలు
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్