జోఖా అల్ హార్తికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
- May 22, 2019మస్కట్:ఒమనీ రైటర్ జోఖా అల్ హార్తి, ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ దక్కింది. ఈ మేరకు అవార్డ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అల్ హార్తి, 25,000 ఒమన్ రియాల్స్ ఈ సందర్భంగా గెల్చుకున్నారు. ఈ ప్రైజ్ని ఆమె తన ట్రాన్స్లేటర్ అమెరికన్ అకడమిక్ మరిలిన్ బూత్తో పంచుకున్నారు. సెలెస్టియల్ బాడీస్ అనే నవలకుగాను అల్ హార్తి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ముగ్గురు ఒమనీ సిస్టర్స్కి సంబంధించిన ఎమోషనల్ కథ ఇది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..