ఘోర అగ్ని ప్రమాదం..16 మంది మృతి.. భవనం నుంచి దూకేసిన మరికొందరు
- May 24, 2019సూరత్లో భారీ ఘోర ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 16 మంది సజీవ దహనమయ్యారు. ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు ఎగసిపడ్డాయి. నాలుగో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకారు. అటు.. మంటలు ఆర్పేందుకు 18 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు