మహిళకు సాయం చేస్తానని చెప్పి పర్స్ చోరీ చేసిన వ్యక్తి
- May 25, 2019యూ.ఏ.ఈ:ఇసుకలో తన వాహనం కూరుకుపోగా సాయం కోసం ఎదురుచూస్తోన్న ఓ మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి, ఆమె పర్స్ని దొంగిలించాడో మోసగాడు. షార్జాలో జరిగింది ఈ ఘటన. ప్యాసింజర్ సీట్లో మహిళ పర్స్ని చూసిన ఆ వ్యక్తి, దాని మీద ఓ ప్లాస్టిక్ బ్యాగ్ని వుంచి, మహిళ దృష్టిని మరల్చాడు కారుని ముందుకు తోస్తున్నట్లుగా నటిస్తూ. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ఆ మహిళ తేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. కేసు విచారణ జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు