ఫ్లాష్..ఫ్లాష్..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ రద్దు

- May 30, 2019 , by Maagulf
ఫ్లాష్..ఫ్లాష్..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఢిల్లీ టూర్ రద్దైంది. మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి కేసీఆర్, వైఎస్ జగన్ వెళ్లాల్సి ఉంది. ఐతే, చివరి క్షణంలో వారి ప్రయాణం రద్దైంది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్‌కు అనుమతి లేకపోవడంతో.. షెడ్యూల్‌లో లేని విమానాల ల్యాండింగ్‌కు అనుమతులు.. రద్దు చేసింది పౌర విమానయాన శాఖ, మధ్యాహ్నం 3.30 గంటల లోపు వచ్చే విమానాలకే అనుమతి ఉందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com