ఫ్లాష్..ఫ్లాష్..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ రద్దు
- May 30, 2019తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఢిల్లీ టూర్ రద్దైంది. మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి కేసీఆర్, వైఎస్ జగన్ వెళ్లాల్సి ఉంది. ఐతే, చివరి క్షణంలో వారి ప్రయాణం రద్దైంది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్కు అనుమతి లేకపోవడంతో.. షెడ్యూల్లో లేని విమానాల ల్యాండింగ్కు అనుమతులు.. రద్దు చేసింది పౌర విమానయాన శాఖ, మధ్యాహ్నం 3.30 గంటల లోపు వచ్చే విమానాలకే అనుమతి ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన