దుబాయ్ లో భారత కేంద్ర మంత్రి ని కలిసిన 'బి.జె.పి NRI సెల్'
- June 11, 2019దుబాయ్:దుబాయ్ కు మొదటిసారి ఒక్క రోజు పర్యటనకు నిమిత్తం విచ్చేసిన భారత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్ కు అపూర్వ స్వాగతం లభించింది.దుబాయ్ లోని 'తాజ్ దుబాయ్' హోటల్ లో మంత్రి ని కాన్సులేట్ జనరల్ విపుల్, బి.జె.పి NRI సెల్ స్టేట్ కన్వీనర్ హరికుమార్,NRI సెల్ స్పోక్స్ప్ర్సన్ సజివ్ పురుషోత్తమన్,NRI సెల్ గల్ఫ్ కో -ఆర్డినేటర్ చంద్ర ప్రకాష్ కలిశారు.ఈ సమావేశంలో గల్ఫ్ లో కమ్యూనిటీ సెంటర్, కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు మరియు మిడిల్ ఈస్ట్ లో నేషనల్ పెన్షన్ స్కీం భారతీయులకు అమలు చేయాలని చర్చించారు.NRI సెల్ తరపున మంత్రికి మెమొరాండం సమర్పించారు.ఈ రోజు ఉదయం మంత్రి నైజీరియా బయల్దేరి వెళ్లారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ