తొలి హీట్ స్ట్రోక్ డెత్ నమోదు
- June 12, 2019కువైట్: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ స్ట్రోక్ కేసుల తీవ్రత పెరిగే అవకాశం వుంది. ఈ సీజన్లో తొలిసారిగా హీట్ స్ట్రోక్ కేసు నమోదయ్యింది. సుర్రాలో హీట్ స్ట్రోక్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఆపరేషన్స్ రూమ్కి సమాచారం అందగానే, సెక్యూరిటీ మెన్ అలాగే ఎమర్జనీ& సమెడికల్ పర్సనల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం ఎండలో వుండిపోవడం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, అతని పక్కనే వర్క్ టూల్స్ పడి వున్నాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన