ఈద్ ఈవెంట్స్లో పాల్గొన్న 3.5 మిలియన్ ప్రజలు
- June 12, 2019రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్ నిర్వహించిన ఈద్ అల్ ఫితర్ కార్యక్రమాల్లో 3.5 మిలియన్ ప్రజలు పాల్గొన్నారు. మినిస్ట్రీ మొత్తం 991 కార్యక్రమాల్ని కింగ్డమ్ వ్యాప్తంగా నిర్వహించడమే కాదు, 136,739 బహుమతుల్ని కూడా విజిటర్స్, ప్రత్యేకించి పిల్లలకు అందించడం జరిగింది. గార్డెన్స్, పబ్లిక్ పార్క్స్, స్క్వేర్స్ మరియు బీచెస్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ టీమ్స్ని కూడా ఎస్సైన్ చేయడం జరిగింది. రియాద్ సెక్రెటేరియట్, అనుబంధ మునిసిపాలిటీలు 266 ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. మదీనా సెక్రెటేరియట్ 115 ఈవెంట్స్ నిర్వహించగా, తైఫ్ సెక్రెటేరియట్ 33 ఈవెంట్స్ని నిర్వహించింది. మిగతా సెక్రెటేరియట్స్ కూడా పెద్ద యెత్తున ఈవెంట్స్ నిర్వహించి, ప్రజల్ని ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ