మిస్ ఇండియా రన్నరప్గా తెలుగమ్మాయి..
- June 16, 2019మిస్ ఇండియా రన్నరప్గా తెలుగమ్మాయి ఎంపికైంది. తెలంగాణకు చెందిన సంజనా విజ్.. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు సొంతం చేసుకుంది. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా బీహార్కి చెందిన శ్రేయా శంకర్, మిస్ గ్రాండ్ ఇండియా 2019గా ఛత్తీస్గఢ్కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్