సోమాలియా పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 11 మంది మృతి
- June 16, 2019వరుస బాంబు పేలుళ్లతో సోమాలియా దద్దరిల్లింది. సోమాలియా దేశ రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతోపాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయలయ్యాయి. మొదటి పేలుడు అధ్యక్ష భవనం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర జరిగిందని.. తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
రెండో పేలుడు ఘటన ఫోర్ట్ఫీల్డ్ విమానాశ్రయం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో వ్యక్తి దుర్మరణం చెందారు. బాంబు పేలుళ్లకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా అల్ షబాబ్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
2017 అక్టోబర్లో జరిగిన బాంబు పేలుళ్లకు అల్ షబాబ్ సంస్థే కారణం. ఆ ఘటనలో 500 మందికి పైగా మృతి చెందారు.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు