భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం
- June 17, 2019మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్లో ఎట్టకేలకు భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించినప్పటికీ మ్యాచ్ ను కుదిస్తూ చివరికి 40ఓవర్లకు తగ్గించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ నియమం ప్రకారం 302పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడంతో లక్ష్యాన్ని కుదించినప్పటికీ పాక్కు ఘోర పరాజయం తప్పలేదు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ