కువైట్ లో 24మంది తెలంగాణ వాసుల అరెస్ట్
- June 26, 2019కువైట్:కువైట్ నగరంలోని మాలియాలో శుక్రవారం అక్రమ ర్యాలీ నిర్వహించిన 24 మంది తెలంగాణ వాసులను అరెస్టు చేశారు. వరంగల్ చిన్నారి పై అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రదర్శన చేపట్టిన 24 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని ధృవీకరించారు.కువైట్లో అక్రమ సేకరణ మరియు నిరసన ర్యాలీ అనుమతించబడదనీ, మరియు ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడి అరెస్టయిన వారికి దేశ బహిష్కరణ విధింపబడుతుందని తెలిపిన అధికారులు.గల్ఫ్ దేశాల్లో ర్యాలీలు,బహిరంగ సభలు ,ప్లే కార్డ్ల ప్రదర్శన నిషిద్ధం.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్