భారీగా పెరిగిన బంగారం ధర..

- July 05, 2019 , by Maagulf
భారీగా పెరిగిన బంగారం ధర..

కేంద్ర బడ్జెట్ 2019-20 ఎఫెక్ట్‌తో బంగారం ధర భారీగా పెరిగింది... పసిడిపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో గోల్డ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఇవాళ ఒకేరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 590 పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ బులియన్ మార్కెట్‌లో రూ. 34,800కు చేరింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది... కిలో వెండి ధర రూ. 80 తగ్గడంతో రూ. 38,500కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com