సోషల్ మీడియాలో 14 శాతం మంది కిడ్స్ వయసు 13 ఏళ్ళ లోపే
- July 12, 2019మస్కట్: సోషల్ మీడియా అప్లికేషన్స్ని వినియోగిస్తున్నవారిలో 14 శాతం మంది చిన్నారుల వయసు 13 ఏళ్ళ లోపే వుందని నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది. ఎన్సిఎస్ఐ పేర్కొన్న వివరాల ప్రకారం 76 శాతం చిన్నారులు య్యూ ట్యూబ్ని వినియోగిస్తోంటే, 28 శాతం మంది వాట్సాప్ని వాడుతున్నారు. 14 శాతం మంది ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు. 8 శాతం మంది చిన్నారులు మాత్రమేం స్నాప్ చాట్ని వాడుతున్నారు.
తాజా వార్తలు
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..