కోల్కతా, ఇండోర్లకు దుబాయ్ నుంచి డైరెక్ట్ విమానాల్ని ప్రకటించిన ఎయిర్ ఇండియా
- July 12, 2019యూఏఈ: భారతదేశంలోని రెండు నగరాలకు డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇండియాలోని కోల్కతాతోపాటు, ఇండోర్కి కొత్తగా డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. దుబాయ్ నుంచి ఇండోర్కి డైరెక్ట్ విమానంలో ప్రయాణం 4 గంటలు. టిక్కెట్ ధర ఒక్కో ప్రయాణీకుడికి 1,100 నుంచి 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది. కోల్కతా విమానం 4 గంటల 35 నిమిషాల ప్రయాణం తీసుకుంటుంది. ధర 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ