వంట విషయమై తగాదా: రూమ్ మేట్పై దాడి
- July 16, 2019ఆసియాకి చెందిన వలస కార్మికుడొకరు రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టులో హాజరయ్యారు. రూమ్ మేట్తో వంట విషయమై తలెత్తిన గొడవ కారణంగా నిందితుడు, తన రూమ్మేట్పై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడి కారణంగా బాధిత రూమ్ మేట్ చెయ్యికి తీవ్ర గాయమై, శాశ్వత వైకల్యం సంభవించింది. సలోనా వంటకం విషయమై ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేయగా, తనను వంట విషయమై అవమానించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. అయితే బాధిత వ్యక్తి మాత్రం, తాను అవమానించలేదని పేర్కొన్నాడు. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..