పట్టణాల్లోని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- July 19, 2019తెలంగాణ:పట్టణాల్లో ని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో భాగంగా పేదలు 75 గజాల్లోపు ఇల్లు నిర్మించుకుంటే వారికి రూపాయికే రిజిస్ట్రేషన్ సదుపాయంకల్పిస్తారు. ఏడాదికి ఇంటి పన్ను కూడా వంద రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్