తప్పిపోయిన 15 ఏళ్ళ బాలుడు క్షేమం
- July 19, 2019అజ్మన్:జులై 4 నుంచి ఆచూకీ కన్పించకుండా పోయిన 15 ఏళ్ళ బాలుడు మొహమ్మద్ పర్వేజ్ ఎట్టకేలకు దొరికాడు. అజ్మన్లో అతన్ని గుర్తించారు. అజ్మన్ ఆచూకీ తెలియడంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అజ్మన్ పోలీసులు, పర్వేజ్ ఆచూకీని కనుగొని, అతన్ని పట్టుకున్నారు. పర్వేజ్ తండ్రి మొహమ్మద్ అఫ్తాబ్ అలామ్కి ఈ మేరకు సమాచారం అందించారు. అయితే, ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు.? అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా.? అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా, కుమారుడి ఆచూకీ తెలిపినవారికి 5000 దిర్హామ్ల నజరానా కూడా ప్రకటించారు పర్వేజ్ తండ్రి.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్