అమరావతి:లిప్ట్ కిందపడి ముగ్గురు మృతి
- July 23, 2019అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. లిప్ట్ కిందపడి ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతిచెందారు. తూళ్లూరు మండలం రాయపూడిలోని ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ నివాస భవనాల వద్ద ఈప్రమాదం చోటు చేసుకుంది. భవనం ఐదో అంతస్తులో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈఘటన జరిగింది. మృతిచెందిన వారంతా బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ