300 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- July 23, 2019మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలో సుమారు 300 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రెసిఎన్సీ మరియు లేబర్ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో వీరిని అరెస్ట& చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 321 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశామనీ, ఇందులో వివిధ దేశాలకు చెందినవారున్నారనీ, అరెస్టయినవారిలో 12 మంది మహిళలు కూడా వున్నారని అధికారులు పేర్కొన్నారు. లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల్ని వీరు ఉల్లంఘించారనీ, అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కాగా, మరో ఘటనలో రాయల్ ఒమన్ పోలీస్ 15 మంది మహిళల్ని ఇమ్మోరల్ యాక్ట్స్కి పాల్పడుతున్నందున అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ