272 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష

- July 23, 2019 , by Maagulf
272 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష

మస్కట్‌: సుప్రీం కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సయీద్‌, 272 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. రినైస్సాన్స్‌ డే సందర్భంగా ఈ క్షమాభి అందించినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 272 మంది ఖైదీలలో 88 మంది వివిద దేశాలకు చెందిన వలసదారులుగా తెలుస్తోంది. వీరంతా వివిధ కేసుల్లో దోషులుగా నిరూపించబడి, ఒమన్‌ చట్టాలకు అనుగుణంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com