272 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- July 23, 2019మస్కట్: సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సుల్తాన్ కబూస్ బిన్ సయీద్, 272 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. రినైస్సాన్స్ డే సందర్భంగా ఈ క్షమాభి అందించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 272 మంది ఖైదీలలో 88 మంది వివిద దేశాలకు చెందిన వలసదారులుగా తెలుస్తోంది. వీరంతా వివిధ కేసుల్లో దోషులుగా నిరూపించబడి, ఒమన్ చట్టాలకు అనుగుణంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!