కర్ణాటక:బలపరీక్షలో ఓడిన కుమారస్వామి ప్రభుత్వం

- July 23, 2019 , by Maagulf
కర్ణాటక:బలపరీక్షలో ఓడిన కుమారస్వామి ప్రభుత్వం

కర్ణాటకలో అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయింది. డివిజన్ పద్ధతిలో జరిగిన ఈ ఓటింగుకు 205 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 103 గా ఉంది. అయితే కాంగ్రెస్ + జేడీఎస్ కు అనుకూలంగా 100 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా.. బీజేపీకి అనుకూలంగా 105 మంది మద్దతు పలికారు.ఇక అందరూ ఊహించినట్టే బీజేపీ బలం సాధించింది. బలపరీక్షలో విశ్వాసం కోల్పోయిన కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com