ఆమె కోసం 65 రోజులుగా ఎదురుచూపులు
- August 13, 2019యూ.ఏ.ఈ:మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ ఆచూకీ కోసం 65 రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శ్రీలంకకు చెందిన మహిళ రోహిని పెరీరా 65 రోజులుగా కన్పించడంలేదని ఆమె భర్త మధుసూధనన్ చెప్పారు. ఎక్కడో ఓ చోట ఆమె జీవించే వుంటుందని నమ్ముతున్నామని ఆయన చెప్పారు. మధుసూధనన్ కేరళకు చెందిన వ్యక్తి. జూన్ 9 నుంచి తన భార్య అదృశ్యమయ్యిందని ఆయన వివరించారు. మధుసూధనన్, రోహిణిలకు ఐదుగురు సంతానం. ఈద్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి తన భార్య కనిపించే అవకాశం వుందంటూ తన భార్య ఆచూకీ కోసం అందర్నీ అభ్యర్థిస్తున్నారు మధుసూధన్.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు