ముంబైకి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన ఇండియన్
- August 13, 2019కువైట్:కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో భారతదేశానికి చెందిన ఓ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కువైట్ నుంచి ముంబైకి ఈ ప్రయాణీకుడు టిక్కెట్ని బుక్ చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డిపాచ్యుర్ గేట్ వద్ద అకస్మాత్తుగా ప్రయాణీకుడు పడిపోయి, ప్రాణాలు పోగొట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఫోరెన్సిక్ వైద్యులు, ప్రయాణీకుడి మృతికి గల కారణాల్ని వెల్లడించాల్సి వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ