దుబాయ్-ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న విపుల్(కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని విపుల్ చదివి వినిపించి దుబాయ్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి కాన్సులేట్ ముందువుంటుందని తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో రమేష్ ఏముల, రవి ఉట్నూరి,నరేష్ కుమార్ మన్యం,భరద్వాజ్ వాలా,శ్రీకాంత్ చిత్తర్వు,కంబాల మహేందర్ రెడ్డి,గిరీష్ పంత్,భూపేష్ కుమార్,షైక్ అహ్మద్ షాదుల్లా,బండి జగన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.
తాజా వార్తలు
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు