బహ్రెయిన్ లో బి.జె.పి కోర్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు
- August 16, 2019బహ్రెయిన్: భారతీయ జనతా పార్టీ తపోలి శ్రీనివాస్ (గల్ఫ్ ఎన్.ఆర్.ఐ కమిటీ అధ్యక్షులు) గత 3 సంవత్సర ల నుండి చాలా సార్లు బహ్రెయిన్ వెళుతూ అక్కడ ఉన్న భాజపా సీనియర్ కార్యకర్తల కలుస్తూ ఉంటారు, ఈమధ్య పర్యటన నిమిత్తం అక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు వెంకటస్వామి గావ్వలపల్లి మరియు విఠల్ అరే తో తమ పార్టీ అధిష్టానం మేరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చర్చించారు.
తాజా వార్తలు
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష