నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన భారత మహిళ, చిన్నారి

- August 20, 2019 , by Maagulf
నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన భారత మహిళ, చిన్నారి

కువైట్‌: కువైటీ మహిళ, 2 ఏళ్ళ కువైటీ చిన్నారి ఖైరాన్‌లోని ఛాలెట్‌లో మునిగిపోయారు. సమాచారం అందుకోగానే పారామెడిక్స్‌, పోలీస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు. నీట మునిగిన ఇద్దర్నీ ఆసుపత్రికి ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. వైద్యులు, ఆ ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. ఛాలెట్‌లో చిన్నారిని మెయిడ్‌ వద్ద విడిచిపెట్టిన తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్మింగ్‌ పూల్‌లో ఆ ఇద్దరూ పడి ప్రాణాలు కోల్పోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.  

 

--షేక్ బాషా(కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com