నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన భారత మహిళ, చిన్నారి
- August 20, 2019కువైట్: కువైటీ మహిళ, 2 ఏళ్ళ కువైటీ చిన్నారి ఖైరాన్లోని ఛాలెట్లో మునిగిపోయారు. సమాచారం అందుకోగానే పారామెడిక్స్, పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నీట మునిగిన ఇద్దర్నీ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్లో తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. వైద్యులు, ఆ ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. ఛాలెట్లో చిన్నారిని మెయిడ్ వద్ద విడిచిపెట్టిన తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్మింగ్ పూల్లో ఆ ఇద్దరూ పడి ప్రాణాలు కోల్పోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు