23 శాతం పెరిగిన వలసదారుల రెమిటీస్
- August 24, 2019కువైట్: బ్యాంక్ డేటా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 23 శాతం పెరుగుదల రెమిటీస్లో నమోదయ్యిందని తెలుస్తోంది. 2019 తొలి అర్థ భాగంలో 8.6 బిలియన్ డాలర్ల రెమిటీస్ నమోదయ్యాయి. 2018 తొలి అర్థ భాగంలో ఇది 7 బిలియన్ డాలర్లుగా వుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వెల్లడించిన వివరాల ప్రకారం తొలి క్వార్టర్తో పోల్చితే రెండో క్వార్టర్లో 15 శాతం అదనంగా నమోదయ్యిందని అర్థమవుతోంది. కువైట్లో 3.4 మిలియన్ వలసదారులు వర్క్ ఫోర్స్గా వున్నారు. కువైట్ జనాభాలో ఇది 70.5 శాతం. ఆసియా కమ్యూనిటీ ఇందులో సింహభాగం వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన