పీవీ సింధుకి ఖరీదైన కారు..
- September 14, 2019మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ క్రిడాకారిణి పీవీ సింధుకి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించనున్నారు. నేటి మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు నాగార్జున హాజరుకానున్నారు. స్విట్జర్లాండ్ లో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన పీవీ సింధు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమెకు పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు, విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడెమీ కోసం సింధుకు ఏపీ సీఎం జగన్ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించాడు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..