ఖతార్ లో పెరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలు..!!
- August 05, 2025
దోహా, ఖతార్: ఖతార్ లో పర్యావరణ ఉల్లంఘనలు పెరగడంపై పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం 1,434 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తన తాజా నివేదికలో తెలిపింది.
అత్యధికంగా 85 ఉల్లంఘనలు పర్మిట్లు లేకుండా పనిచేయడంపై జారీ చేసినట్లు పేర్కొంది. లైసెన్స్లు లేకుండా క్యాంపింగ్కు సంబంధించి 64 ఉల్లంఘనలు, వ్యర్థాలను అక్రమంగా పారవేయడం గురించిన 33 ఉల్లంఘనలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక వింటర్ క్యాంప్స్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ కోసం 1,100 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన







