సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- October 15, 2025
మస్కట్: నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండర్ కు చెందిన డ్రగ్ మరియు సైకోట్రోపిక్ డైరెక్టరేట్ సహమ్ ప్రావిన్స్ లో ఒక డ్రగ్ పెడ్లర్ ను అరెస్టు చేసింది. అరెస్టయిన వ్యక్తి ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడని, అతడి 7వేల సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
అతనిపై చట్టపరమైన చర్యలు పూర్తవుతున్నాయని వెల్లడించారు. ఒమన్ లో డ్రగ్ కార్యాకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వారికి జైలుశిక్షతోపాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







