21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- November 01, 2025
మనామా: బహ్రెయిన్ వేదికగా 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ “మనామా డైలాగ్ 2025” ప్రారంభమైంది.క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, లెఫ్టినెంట్ జనరల్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రాంతీయ భద్రతా శిఖరాగ్ర సమావేశం “మనమా డైలాగ్ 2025”ను ప్రారంభించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రులు, భద్రతా అధికారులు, సైనిక దళాల అధిపతులు, విద్యావేత్తలు హాజరయ్యారు.
ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతను పెంచేలా మనమా డైలాగ్ 2025 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.అభివృద్ధికి భద్రత మూలస్తంభమని తెలిపారు. భద్రత మరియు శాంతికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికగా రెండు దశాబ్దాలుగా మనమా డైలాగ్ విజయం సాధించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD







