ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- November 01, 2025
మస్కట్: ఆసియా దేశానికి చెందిన ఐదుగురిని ఒమన్ ఎయిర్ ఫోర్స్ సురక్షితంగా రక్షించింది. హల్లానియాత్ దీవులకు తూర్పున ఉన్న సముద్రంలో ఒక పడవ శిథిలాన్ని చూసినట్లు కోస్ట్ గార్డ్ కు సమాచారం అందింది.వెంటనే రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
అయితే, సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అధికారులు తెలిపారు.చివరికి అతికష్టంమీద వారిని గుర్తించి, ఎయిర్ లిఫ్ట్ చేసి దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని సుల్తాన్ కబూస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD







