కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- November 12, 2025
కువైట్ః మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా పర్యవేక్షణ కఠినతరం చేసినట్లు కువైట్ బ్యాంకులు తమ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.వ్యక్తిగత ఖాతాల్లోకి అసాధారణ రీతిలో ఒకేసారి పెద్ద మొత్తం జమకావడంపై సమీక్ష జరుపనున్నారు. వాణిజ్య లేదా వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం వ్యక్తిగత ఖాతాలను ఉపయోగిస్తున్న కేసులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. "వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయాన్ని స్వీకరించడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించకూడదు" అని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
పారదర్శకతను నిర్ధారించడం, ఆర్థిక మార్గాల దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు అంతర్జాతీయ మనీలాండరింగ్ వ్యతిరేక, ఉగ్రవాద నిరోధక ఆర్థిక ప్రమాణాలకు కువైట్ కట్టుబడి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







