ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- November 12, 2025
న్యూఢిల్లీః భారత రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున జరిగిన విధ్వంసకర బాంబు దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ అమాయక పౌరులు గాయపడ్డారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కూడా బహ్రెయిన్ ఆకాంక్షించింది.
అన్ని రకాల హింస మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బహ్రెయిన్ వైఖరిని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







