పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- November 12, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ఈ సదస్సు ఏర్పాట్ల పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షనించనున్నారు.ఇందు కోసం సీఎం ఇవాళ రాత్రికే విశాఖ చేరుకోనున్నారు.
రేపు సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించి, పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.సదస్సుకు 33 మంది విదేశీ మంత్రులు, 47 మంది రాయబారులు రానున్నారు. 11 రంగాల్లో రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు జరగనున్నాయి. 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







