బహ్రెయిన్ లో మిడ్ డే వర్క్ నిషేధంపై అవగాహన..!!
- June 09, 2026
మనామా: సమ్మర్ లో మిడ్ డే వర్క్ నిషేధాన్ని నియంత్రించే 2026 నాటి మంత్రివర్గ నిర్ణయం నెం. (5) అమలు పై అవగాహన కల్పించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక వర్క్ షాప్ను నిర్వహించింది.
జూన్ 15 నుండి ఆగస్టు 31 వరకు అమల్లో ఉండే ఈ నిషేధం, వేసవిలో తీవ్రమైన వేడి నుండి కార్మికులను కాపాడటానికి, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నేరుగా సూర్యరశ్మి తగిలే బహిరంగ ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధించారు.
ఈ వర్క్షాప్లో నియంత్రణ అవసరాలు మరియు పాటించవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఇందులో యజమానులు, ఆరోగ్య అధికారులు, ప్రైవేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.
వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినప్పుడు, ఈ నిర్ణయం అమలును పర్యవేక్షించడానికి మరియు ఆరోగ్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహనను బలోపేతం చేయడానికి తాము చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









