ఈద్ అల్ అధా మొదటి రోజుని ఒమన్ ప్రకటన
- September 02, 2016
మస్క్యాట్: నేడు సెప్టెంబర్ 3 వ తేదీ శనివారం దుల్ హిజ్జా 1437 హెచ్ ఒకటవ రోజుగా ఆచరించాలని అని అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వీరి విశ్లేషణ ప్రకారం 9 వ తేదీన అరఫా రోజు వస్తుంది. అదేవిధంగా దుల్ హిజ్జా ఆదివారం 11 వ తేదీన వస్తుంది. ఈద్ అల్ అధా మొదటి రోజు సెప్టెంబర్ 10 వ తేదీన జరుపుకొంటారు. దుల్ హిజ్జా సెప్టెంబర్ 12 వ తేదీ సోమవారం రోజున నిర్వహిస్తారు. ఈద్ సందర్భంగా అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీశ్రీ సుల్తాన్ ఖ్అబూస్ బిన్ ఘనతని కీర్తిస్తూ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యం మరియు సంతోషంతో జీవించాలని ఆయన ఉన్నత పురోగతి మరియు శ్రేయస్సుని మహొన్నుతుడైన అల్లాహ్ కలగజేయాలని ఒమాన్ ప్రజలు, ముస్లింలు అందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







