గుజరాత్‌ లో భూకంపం

- March 13, 2017 , by Maagulf
గుజరాత్‌ లో భూకంపం

గుజరాత్‌ లో భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం బనస్కాంత ప్రాంతంలో 3.52 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌ పై 4.5 పాయింట్లుగా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ భూకంపంలో సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియల్సి ఉంది. కాగా, 2001లో గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని చేదు అనుభవాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com