సూపర్పాస్ట్ రైలు కి పెరిగిన టికెట్ ధర
- November 06, 2017
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 మొయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్ రైళ్లుగా అప్గ్రేడ్ చేసినట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఈ 48 రైళ్ల టికెట్ల ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. స్లీపర్ కోచ్కు రూ.30, సెకండ్, థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లకు రూ.45, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్కు రూ.75 అదనంగా ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. పెంచిన టికెట్ల ధరలతో రైల్వే శాఖకు రూ.70 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 1 తేదీ నుంచి కొత్త టైం టెబుల్ అమల్లోకి వస్తుందని, 48 రైళ్ల వేగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వరకు పెంచినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







