పాకిస్థాన్లో లోయలో పడ్డ బస్సు.. 24 మంది మృతి
- November 08, 2017
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడడం వల్ల సుమారు 24 మంది ప్రయాణికులు మృతిచెందారు. పంజాబ్ ప్రావిన్సులోని అటాక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి 9 గంటలకు బస్సు లోయలో పడినట్లు సమాచారం. కోహట్ నుంచి రైవిండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న జనం అంతా ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ ఘటనలో మరో 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రావల్పిండి హాస్పటల్కు చేర్పించారు.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







