స్వాధీనం చేసుకున్న వాహనాలను ఫిబ్రవరి 7 వ తేదీన వేలం
- January 25, 2018_1516889916.jpg)
కువైట్ : నెలల తరబడి వదిలివేయబడిన వాహనాలను...మోటార్ సైకిళ్లను అధికారులు వచ్చే నెలలో ఒక దారి చేయబోతున్నారు. అహ్మది గవర్నరేట్ విభాగంలో వేలం ద్వారా వాహనాలు మరియు మోటార్ సైకిళ్ళు వాహనాలను విక్రయించనున్నారు. యజమానుల పేర్లు మరియు లైసెన్స్ ప్లేట్ల నుంబర్లు స్థానిక వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. ఎవరైనా యజమానులు తమ వాహనం పట్ల ఆసక్తి ఉంటే వాహనాల విక్రయ కమిటీ వద్దకు వెళ్ళమని అధికారులు సూచించారు.. వేలం బుధవారం, ఫిబ్రవరి 7, 2018 న ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వాహనాలను తనిఖీ చేయడానికి స్వాధీనం చేసుకొన్న వాహనాలు ఉన్న గ్యారేజీకి వెళ్ళాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి