గోవా ఎయిర్పోర్ట్లో బంగారం స్వాధీనం
- January 31, 2018
గోవా: అక్రమంగా తరలిస్తున్న 720 గ్రాముల బంగారాన్ని గోవాలోని డబొలిమ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఎయిర్ ఇండియా విమానం నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి