రెండో వన్డేలో భారత్ ఘన విజయం
- February 04, 2018
దక్షిణాఫ్రికా : సెంచూరియన్లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందు బౌలింగ్లో సౌతాఫ్రికాను కట్టడి చేసిన భారత్... బ్యాటింగ్లోనూ విజృంభించింది. 119 పరుగుల లక్ష్యాన్ని 20.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. దావన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా..కెప్టెన్ కోహ్లీ 46 పరుగులు చేశాడు. అంతకుముందు 118 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. చాహల్, కుల్దీప్ దెబ్బకు సఫారీలు పెవిలియన్కు క్యూ కట్టారు. చాహల్ 5 వికెట్లు తీశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి