హజ్ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ
- February 14, 2018
హైదరాబాద్: హజ్ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్ఎ.షుకూర్ తెలిపారు. ఓల్డ్ మలక్పేట వాహెద్నగర్లో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. మక్కాలో అనుసరించాల్సిన విధివిధానాల పట్ల అవగాహన కల్పించడంతోపాటు అక్కడ అందుబాటులో ఉన్న వసతి, సౌకర్యాల వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి