మస్కట్ లో విదేశీ వీధి విక్రేతలపై అధికారుల దాడి పలు కేసుల నమోదు
- February 21, 2018
మస్కాట్ : బతుకుతెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన కొందరు కార్మికులు మస్కట్ నగరంలో కలుషిత ఆహార పధార్ధాలతో స్థానిక సంతలను అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. వీరి బెడదను ఎలాగైనా వదిలించుకోవడానికి మునిసిపల్ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు పలు చోట్ల నిర్వహిస్తూ విదేశీ వీధి విక్రేతలను కట్టడి చేసేందుకు పలు యత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో జరిగిన ఈ దాడులలో 18 ఆరోగ్య ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు, 913 కిలోల కూరగాయలు, 209 కిలోల చేపలు మరియు 1,015 కిలోల వివిధ రకాల పండ్లను ఈ సందర్భంగా నాశనం చేశారు. మస్కాట్ లో ముత్తాఖ్ అల్ కుబ్రాలోని అనేక మంది కార్మికులు చట్టవిరుద్ధంగా రెండు టన్నుల ఆహార పదార్థాలను విక్రయించే వారిని గుర్తించారు. ఈ సమాచారంను మస్కట్ మున్సిపాలిటీ ఆన్లైన్ లో సైతం పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి